రైతుల ధర్నాతో ఢిల్లీలో హైటెన్షన్, మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం

తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరోత్తిస్తున్నారు. ఉద్యమంపై పట్టు వదలని రైతులు ఢిల్లీని వీడటం లేదు. పోలీసులు…

ఆళ్లగడ్డలో హైటెన్షన్

ఆళ్లగడ్డలో హైటెన్షన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి అఖిలప్రియ ప్రయత్నించారు. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.…

You cannot copy content of this page