ఎన్నికలపై మంత్రులతో ఏపీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలపై మంత్రులతో ఏపీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు ఎన్నికల షెడ్యూల్‌ కాస్త ముందుగానే రావొచ్చు గతంలో కంటే 15 నుంచి 20 రోజులు ముందుగానేఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది మంత్రులు మరింత కష్టపడి పని చేయాల ఎన్నికలకు పూర్తి…

ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ తన ఓటమిని అంగీకరిస్తున్నారు

ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ తన ఓటమిని అంగీకరిస్తున్నారు… 82 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వస్తుందో సమాధానం చెప్పాలి… తాను అవునన్నా కాదన్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం వైయస్‌.జగన్‌.రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం.సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం.2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్‌ సభ్యులు.

మాజీ సీఎం కెసిఆర్ ఆసుపత్రి ఖర్చులు మేమే భరిస్తాం: మంత్రి దామోదర నరసింహ

మాజీ సీఎం కెసిఆర్ ఆసుపత్రి ఖర్చులు మేమే భరిస్తాం: మంత్రి దామోదర నరసింహ హైదరాబాద్:డిసెంబర్15మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ అనా రోగ్యం కారణంగా గత ఎని మిది రోజులుగా రోజులుగా సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న…

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో భేటీ మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పెన్షన్‌ పెంపుతో సహా పలు కీలక అంశాలపై చర్చ

కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌

కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌ పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌ ►మకరాంపురం నుంచి పలాస బయల్దేరిన సీఎం జగన్‌►కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్‌…

శాసనసభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి

శాసనసభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి సభ ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు.. సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారద్రోలవచ్చని నేను ఆకాంక్షిస్తున్నా.. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్…

రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.. పలాస కిడ్నీ…

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా తీసుకున్న రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయం మెట్రో విస్తరణ అవసరం లేదని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం దీనివల్ల రియల్టర్లకే లబ్ధి కలుగుతుందని ఆ మార్గం…

పౌర సరఫరాల శాఖపై నేడు సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష

అమరావతి: పౌర సరఫరాల శాఖపై నేడు సీఎం వైఎస్‌ జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.. ధాన్యం సేకరణ, తాజా మిచౌంగ్ తుఫాన్ వల్ల తడిసిన ధాన్యం సమస్య తదితర అంశాలపై చర్చ

You cannot copy content of this page