క్రిస్మస్ వేడుకల్లో సీఎం
క్రిస్మస్ వేడుకల్లో సీఎం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.
క్రిస్మస్ వేడుకల్లో సీఎం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.
హైదరాబాద్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. సీఎం రేవంత్రెడ్డితో కేఏ పాల్ భేటీసీఎం రేవంతే తనను ఆహ్వానించారని… పలు అంశాలపై చర్చలు జరిపామన్న కేఏ పాల్.. రేవంత్ తనను ఎంతో మర్యాదగా చూశారన్న పాల్…
CM YS Jagan: ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్ భేటీ పులివెందుల.. ముఖ్యమంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ పార్టీ కేడర్ను కూడా రెడీ చేస్తున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.. మళ్లీ వైసీపీ పార్టీని…
దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీపరిపాలనలో సమూల మార్పులు తెచ్చి.. ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ: సీఎం రేవంత్ రెడ్డి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు..సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. పేదవాడికి భూమిని అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పేదలకు…
కాసేపట్లో సొంత జిల్లాకు సీఎం జగన్ జిల్లాలో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన… వివరాలు…23 వ తేదీ… ఉదయం 10.30 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11.05…
రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ డిసెంబర్ 23:తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు కౌలు రైతుల గుర్తింపు…
చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు కేసులు నమోదైతే.. ఆ కేసులన్నీ సీఎం జగన్ మాఫీ చేశారు… దీన్నిబట్టి దళితుల సంక్షేమంపై శ్రద్ధ ఎవరికి ఉందో అర్థమవుతుంది గుంటూరు, విజయవాడలో టిడిపి నేతలు ఎన్ని క్రైస్తవ ఆస్తులు అమ్ముకున్నారో రండి చూపిస్తాం… క్రైస్తవ…
కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.. అమరావతి- జేఎన్–1 వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు.ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండానే ఈ కోవిడ్ వేరియంట్ సోకినవారు రికవరీ అవుతున్నారని వెల్లడించిన అధికారులు.…
రేపటి నుంచి వైయస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం నుంచి మూడు రోజులు వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం తాడేపల్లిలో బయల్దేరి కడప చేరుకుంటారు.. గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలో ఎండీఎఫ్, హెచ్పీఎల్…
ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో కొవిడ్పై సీఎం జగన్ సమీక్ష ప్రభుత్వ ఆస్పత్రుల సన్నద్ధపై చర్చ
You cannot copy content of this page