LRS వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా LRS కోసం 39లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పురపాలకశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష నిర్వహించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ టౌన్‌‌షిప్‌లు…

GOOD NEWS చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ…

నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల…

సీఎం కాన్వాయ్‌ భద్రత పటిష్ఠం

సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్లన్నీ ఒకే రంగులో ఉంటాయి. వాటికి ఒకే నంబరు ఉంటుంది. భద్రతా అవసరాల దృష్ట్యా దీన్ని పాటిస్తారు. గత కాన్వాయ్‌ భద్రతాపరంగా ఇబ్బందికరంగా ఉండటంతో అధికార యంత్రాంగం మార్పులు చేసింది. తాజాగా సీఎం కారు నంబరును TS09…

రేపే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

Trinethram News : హైదరాబాద్ జనవరి31భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.…

విద్యారంగంలో ప్రభుత్వం కీలక ముందడుగు నేడు సీఎం సమక్షంలో ఒప్పందం

Trinethram News : అమరావతి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆస్ట్రేలియన్ హై కమిషనర్: ఫిలిప్ గ్రీన్

Trinethram News : హైదరాబాద్ : జనవరి 30ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ మంగళవారం బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో విద్య అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం…

సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కలిశారు. ఈ నేపథ్యంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు…

జగన్ మీద నాకు కోపం లేదు కానీ సీఎం అయిన తరువాత జగన్ మారిపోయాడు

Trinethram News : జగన్ జైలుకు పోయినపుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి లేకుండా పోతుందని ఏ పదవీ ఆశించకుండా 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేను చేసిన త్యాగం మర్చిపోయింది – ఏపీ పీసీసీ అధ్యక్షురాలు…

సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు

Trinethram News : అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్‌సభ ఇన్‌చార్జుల మార్పులు, చేర్పులపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఐదో జాబితాపై ఫోకస్ పెట్టారు.. అయితే ఈ నాలుగు జాబితాల్లో…

You cannot copy content of this page