బాపట్ల పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది

బాపట్ల పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 30-9-2023 నుండి 29-12-2023 వరకు ₹. 1,34,703 రూపాయలు ఆదాయం వచ్చిందని కార్యనిర్వాహణాధికారి డి వెంకటేశ్వర్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో…

రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం

రేపు ఉదయం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున స్వామివారి తిరువంతనా కార్యక్రమం బాపట్ల రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని…

రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణము నందు ధనుర్మాస ఉత్సవ

బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణము నందు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ రోజున నాలుగవ రోజు విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

You cannot copy content of this page