హైదరాబాదులో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటు

Trinethram News : హైదరాబాద్:జనవరి 17స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పెట్టుబడులే…

రౌండ్ టేబుల్ సమావేశం బాపట్లఎన్జీవో హోం లో జన విజ్ఞాన వేదిక – కే.జీ.బేసిన్ గ్యాస్

Trinethram News : రౌండ్ టేబుల్ సమావేశం బాపట్లఎన్జీవో హోం లో జన విజ్ఞాన వేదిక – కే.జీ.బేసిన్ గ్యాస్ – పోరాట కమిటీ, రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాలు సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది.…

ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో త్వరలో బస్ యాత్ర

తాడేపల్లి ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో త్వరలో బస్ యాత్ర రాష్ట్ర ప్రజలను చైతన్యపరుస్తూ బస్సు యాత్ర రాష్ట్రంలో మొట్ట మొదటి సారి ప్రతిష్టాత్మకంగా ముస్లిం ఐక్య వేదిక అధ్వర్యంలో గొప్ప బస్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ముస్లిం ఐక్య వేదికరాష్ట్ర అధ్యక్షులు…

You cannot copy content of this page