Kuno National Park లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది

Madhya Pradesh లోని Kuno National Prk లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది.

వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్

Trinethram News : విశాఖలో స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ అభిమాన హీరోని చూసేందుకు ఎయిర్ పోర్టుకు పోటెత్తిన ఫ్యాన్స్. పుష్ప రాజ్ నినాదాలతో హోరు. వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్.

లక్ష్మీపురం లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

బోనకల్లు మండలం లక్ష్మీపురంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క లక్ష్మీపురం లో గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

అధికారుల నిర్లక్ష్యం కన్ఫ్యూజన్ లో భక్తులు

Trinethram News : వేములవాడ:మార్చి 09దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని…

మహా శివరాత్రి పురస్కరించుకొని గౌరవ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

నేడు మహా శివరాత్రి పురస్కరించుకొని ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ సాయినాధ్ కాలనీ శివాలయం లో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గౌరవ మేయర్ మాట్లాడుతూ…మహా శివరాత్రి పర్వ దినం…

శంకర్‌పల్లి లో మహేష్‌ బాబు సతీమణి

Trinethram News : శంకర్‌పల్లి : సినీ నటుడు మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ బుధవారం శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్‌  నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన…

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత

గండి మైసమ్మ లోని MREC క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళన అన్నంలో స్వీట్ లో పురుగులు రావడంతో ఆందోళనకు దిగిన విద్యార్థుల ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా….

ఏపీ లో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోన్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ కదనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు…

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

ఎన్‌కౌంటర్ లో కానిస్టేబుల్, మహిళా మావోయిస్టు దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ ఓ కానిస్టేబుల్, మహిళా మావోయిస్టు దుర్మరణం.. చర్ల: తెలంగాణకు సరిహద్దు ప్రాంతమైన చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా చోటేబెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిదూర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సుమారు గంట నుంచి భీకరంగా ఎన్‌కౌంటర్…

You cannot copy content of this page