నారా లోకేష్ ట్వీట్

Trinethram News : నేను ఐటి పరిశ్రమలు తెచ్చా… ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా నేను మంగళగిరికి ఒక ఐటి పరిశ్రమను రప్పించి 150మందికి ఉపాధి కల్పించాను సొంత నిధులతో ప్రభుత్వానికి సమాంతరంగా 29 సంక్షేమ పథకాలు అమలు చేశాను పదేళ్లు మంగళగిరి…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో యువనేత లోకేష్

Trinethram News : మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీవారి దివ్య రథోత్సవం వైభవంగా సాగింది. యువనేత నారా లోకేష్ సోమవారం మధ్యాహ్నం శ్రీవారి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. శ్రీమాన్ మాడభూషి వేదాంతాచార్యులు నేతృత్వాన సాగిన…

ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు.

Trinethram News : తాడేపల్లి.. కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు. తనిఖీలకు సహకరించిన లోకేష్ కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు. తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి…

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్

విజ‌య‌వాడ ప‌శ్చిమ టిక్కెట్ ను జ‌న‌సేనకు కేటాయించాల‌ని టీడీపీ నిర్ణ‌యం.. త‌న‌కు టిక్కెట్ విష‌యంపై మాట్లాడేందుకు లోకేష్ ను క‌లిసానంటున్న జ‌లీల్ ఖాన్..

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ

Trinethram News : నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ.. రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్..

లోకేష్ కోసం మట్టి కుండలో పప్పు రెడీ చేశా: అమర్నాథ్

AP: తనకు గుడ్డును గిఫ్ట్ గా పంపించిన లోకేష్ కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ‘పరిశ్రమల శాఖ మంత్రిగా నేనేం చేశానో చెప్పడానికి రెడీ. ఆనాడు మంత్రిగా లోకేశ్ ఏం చేశారో చెప్పగలరా? నేను గంజాయి డాన్ అని ఆరోపిస్తున్నారు.…

యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు

ఉమ్మడి శ్రీకాకుళం – ఉమ్మడి విజయనగరం జిల్లాలు 13-2-2024 (మంగళవారం) కార్యక్రమ వివరాలుఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఉదయం*10.15 – శ్రీకాకుళం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్ ప్రసంగం.*10.20 – శ్రీకాకుళం పార్లమెంట్ జనసేన అధ్యక్షులు పిసిని…

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

Trinethram News : విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది.. ఈ కేసుపై…

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ

Trinethram News : ఇచ్చాపురంలో లోకేష్ ను వంశధార జల సాధన సమితి ప్రతినిధులు కలిశారు.వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా రెండు లక్షల పదహారు వేల ఎకరాల ఆయకట్టు కి సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని…

ఇచ్చాపురం శంఖారావం ప్రారంభసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం

శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చిన పసుపుసైనికులకు వందనాలు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా ధన్యవాదాలు. రెడ్ బుక్ చూస్తుంటే వైసిపి సైకోలంతా భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర నాకు అమ్మ లాంటింది. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు…

You cannot copy content of this page