వచ్చే నెలాఖరులోగానే తెలంగాణలో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ – సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : 7th Jan 2024 వచ్చే నెలాఖరులోగానే తెలంగాణలో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ – సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ లోపు 2 లక్షల నియామకాలు పూర్తి చేస్తామన్నారు

మాది ఫ్రెండ్లీ విధానం: రేవంత్ రెడ్డి

Trinethran News : Telangana మాది ఫ్రెండ్లీ విధానం: రేవంత్ రెడ్డి పరిశ్రమల ప్రోత్సాహం విషయంలో తాము ఫ్రెండ్లీ విధానాన్నే అవలంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బల్క్‌ డ్రగ్‌ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా వారికి భరోసా…

హరివర్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Trinethram News : మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాపాలన గురించి మరియు ఇతర పలు విషయాల గురించి హరివర్ధన్…

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అధికారుల బృందంతో ఢిల్లీ పయనం సిఎస్ శాంతికుమారి, డిజిపి రవి గుప్త, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆర్థిక అధికారులు ఇవాళ రేపు రెండు రోజులు సీఎం ఢిల్లీ పర్యటన

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా: జనవరి 02ఖమ్మం జిల్లా రూరల్ మండలం చింతపల్లి అరెంపల వద్ద ఈరోజు ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా…

హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు

హైదరాబాద్ మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామని చెప్పారు. బెల్ నుంచి విమానాశ్రయానికి…

ఫార్మా సిటీ, మెట్రో మీద యూ టర్న్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఫార్మా సిటీ, మెట్రో మీద యూ టర్న్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్‌పోర్ట్‌కు దూరాన్ని తగ్గిస్తాం. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ…

అంగన్వాడి ఆడపడుచులు వారి సమస్యల పరిష్కార దిశగా 21 రోజులుగా రోడ్డుపై కూర్చుంటే జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు

అంగన్వాడి ఆడపడుచులు వారి సమస్యల పరిష్కార దిశగా 21 రోజులుగా రోడ్డుపై కూర్చుంటే జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ : నందిగామ పట్టణం ఆర్డీవో కార్యాలయం ఎదురుగా అంగన్వాడి మహిళలు రాష్ట్ర…

రేవంత్ రెడ్డి ని సచివాలయంలో కలిసిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి.

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను…

Other Story

You cannot copy content of this page