తాను భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు

దిస్పుర్‌: తాను భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అస్సాంలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ’కు ఆటంకాలు ఏర్పడుతోన్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. తమకు పబ్లిసిటీ కల్పిస్తున్నందున.. యాత్రకు…

ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

Trinethram News : భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని…

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు శ్రీకారం చుట్టారు. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్​ నుంచి యాత్రను మొదలుపెట్టారు. గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ప్రయాణించే బస్సు దృశ్యం. ఈ యాత్ర నేడు మణిపూర్‌లోని తౌబాల్ నుండి ప్రారంభమవుతుంది. 110 జిల్లాల గుండా 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర…

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూ

జనవరి 14 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కు మద్దతు తెలుపుతూటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి తమ వాహనాలపై యాత్ర స్టిక్కర్ అతికించడం జరిగింది.ఈ సందర్భంగా నర్సారెడ్డి…

ఈ నెల 14 నుంచి రాహుల్‌ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం

Trinethram News : ఢిల్లీ ఈ నెల 14 నుంచి రాహుల్‌ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం. ఈ విషయం ప్రకటించిన ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్.. మణిపూర్‌ నుంచి ముంబై వరకు రాహుల్ న్యాయయాత్ర.

రాహుల్‌ న్యాయ యాత్ర లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ

Trinethram News : రాహుల్‌ న్యాయ యాత్ర లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాత్ర లోగో, స్లోగన్‌ను ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే…

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ ఢిల్లీ లోని ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల. వైయస్సార్ టీపి పార్టీని కాంగ్రెస్…

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : కాంగ్రెస్ అంటే బీజేపీకి భ‌యం..నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ Rahul Gandhi : నాగపూర్ – మ‌హారాష్ట్ర లోని నాగ‌పూర్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా చేప‌ట్టారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్…

You cannot copy content of this page