తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

Trinethram News : హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం,…

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం…

పలు నియోజకవర్గాల్లో వైకాపా ఇన్చార్జీల మార్పుపై కొనసాగుతోన్న కసరత్తు

అమరావతి పలు నియోజకవర్గాల్లో వైకాపా ఇన్చార్జీల మార్పుపై కొనసాగుతోన్న కసరత్తు సీఎం పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు వైకాపా ఎమ్మెల్యేలు సీఎం కార్యాలయానికి వచ్చిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీఎం కార్యాలయానికి వచ్చిన…

You cannot copy content of this page