Maisamma Bonalu : గోదావరిఖని డైలీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మైసమ్మ బోనాలు

Maisamma Bonalu under Godavarikhani Daily Market Committee గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని మంగళవారం మైసమ్మ తల్లి పట్నాల, బోనాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని బోనం ఎత్తుకున్న తదుపరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం శాసనసభ్యులు రాజ్…

భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Domestic stock market indices opened with huge gains Trinethram News : భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఆసియా సూచీల్లో లాభాల జోరు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.85 వద్ద ప్రారంభం…

Adithisingh IAS : మార్కెట్ మరియు పార్కింగ్ కోసం టెండర్ల కోసం కాల్: కమిషనర్ అదితిసింగ్ IAS

Call for Tenders for Market and Parking: Commissioner Adithisingh IAS Trinethram News : తిరుపతి నగరం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మార్కెట్లు మరియు పార్కింగ్ స్థలాలకు టెండర్లు మరియు బహిరంగ వేలం 07/13/24 నుండి తెరిచి ఉంటాయని…

Share Market : షేర్‌ మార్కెట్‌ పేరుతో రూ.59 లక్షలకు టోకరా

Tokara for Rs.59 lakhs in the name of share market Trinethram News : Jun 28, 2024, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరుకు చెందిన గృహిణి రాధిక స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని గూగుల్లో సెర్చ్…

Stock Market : నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

Stock market indices in losses Trinethram News : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు గురువారం ఆరంభంలో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 118 పాయింట్లు కుంగి 77,218 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి

సెన్సెక్స్‌ 129 పాయింట్లు పతనమై 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 22,718 దగ్గర కొనసాగుతోంది.

పెబ్బేర్ లో అగ్ని ప్రమాదం.. మార్కెట్ యార్డ్ గోదాం దగ్ధం

Trinethram News : వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయం మార్కెట్ గోదాం సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిలువ ఉన్న సామాగ్రి మంటలకు దగ్ధమయ్యాయి.…

కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద అరాచకం

Trinethram News : విజయవాడ చిరు వ్యాపారుల పై కార్పొరేటర్ పుణ్యశీల భర్త దాడి తనకు మామూళ్లు ఇవ్వకుండా వ్యాపారాలు చేస్తారా అంటూ బెదిరింపులు దేవినేని అవినాష్ తాలూకా అని చెప్పినా దౌర్జన్యం దాడి చేస్తున్న వీడియో తీస్తుండగా చంపుతామని బెదింపులు…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు భారీ నష్టాల తో ముగిశాయి

ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.సెన్సెక్స్‌ 900 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లు చొప్పున క్షీణించాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 165 పాయింట్లు, నిఫ్టీ 3 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

You cannot copy content of this page