Israeli Company’s Interference : భారత్ ఎన్నికల్లో ఇజ్రాయేల్ దేశ కంపెనీ జోక్యం

Israeli company’s interference in Indian elections Trinethram News : భారత్ ఎన్నికల్లో ఇజ్రాయేల్ దేశ కంపెనీ జోక్యం.. Open AI సంచలన నివేదిక! 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ నేటితో పూర్తవుతుంది. ఎన్నికల ఫలితాలు జూన్…

భారత్ వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస

UN has raised India’s growth rate significantly Trinethram News : ఐరాస: భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి (United Nations) సవరించింది. దాదాపు 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే…

కెన్యా వరద బాధితులకు భారత్ సాయం

Trinethram News : కెన్యాలో వరద బాధిత ప్రజలకు సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. కెన్యా ప్రజలకు మంగళవారం 40 టన్నుల మందులు, వైద్య సామగ్రిని పంపింది. సరుకులను భారత వైమానిక దళానికి చెందిన సైనిక రవాణా విమానంలో ఆఫ్రికన్ దేశానికి…

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇఫ్తార్ విందును భారత్ దాటవేసింది

Trinethram News : పుల్వామా దాడి తర్వాత 2019 నుంచి పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలను భారత్ కూడా బహిష్కరిస్తోంది. ఈ రెండు కార్యక్రమాలకు భారత దౌత్యవేత్తలకు పాకిస్థాన్ ఆహ్వానాలు పంపింది కానీ ఎవరూ వెళ్లడం లేదు

విశాఖపట్నం ప్రచారంలో దూసుకుపోతున్న జై భారత్ నేషనల్ పార్టీ

Trinethram News : గత రెండు రోజులుగా విశాఖలో ర్యాలీ చేపట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ అడుగడుగునా బ్రహ్మ రథం పట్టిన విశాఖ…

త్వరలో భారత్- భూటాన్ మధ్య రైలు సేవల ఒప్పందం

Trinethram News : భూటాన్ :మార్చి 23ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారత్- భూ టాన్ మధ్య అంతరిక్షం, విద్యుత్ సహా పలు రంగాల పై కీలక ఒప్పందాలు జరిగా యి. భూటాన్‌లో నూతన ఎయి ర్‌పోర్టు నిర్మాణానికి భారత్ అంగీకరించింది.…

భారత్ లో కనిపించిన రంజాన్ నెలవంక

పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక ఆదివారం సాయంత్రం సౌదీ అరేబియాలో కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) నివేదించింది. దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం…

భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల.. ధర్మశాలలో ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, GO 3 రద్దు చేయాలని డిమాండ్.

జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అరెస్ట్

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం నివాసం ముట్టడికి పిలుపుఅడ్డుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు సీఎంను కూడా రమ్మని పిలవడానికి వచ్చామన్న లక్ష్మీనారాయణ

You cannot copy content of this page