Elephants : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

A herd of elephants is causing havoc in Chittoor district Trinethram News : సోమల మండలం నెలకురవపల్లిలో రాత్రి సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు. వరి పొలాలను నాశనం చేసిన ఏనుగుల గుంపు. ఏనుగుల దాడుల నుంచి…

ఓసిపి త్రీ బ్లాస్టింగ్లు మరియు వర్షాల బీభత్సం వల్ల దళిత నిరుపేద మహిళా ఇంటి గోడ నేలమట్టం

OCP Three Blastings and Rainstorms Level Wall of Dalit Poor Woman’s House శనిగరపు ఎల్లమ్మ కుటుంబాన్ని సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఆదుకోవాలి నిరుపేద కుటుంబానికి సింగరేణి క్వాటర్ లేదా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలి గోదావరిఖని…

ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

Trinethram News : ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.. అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న…

ఆల్వాల్‌లో డీసీఎం వ్యాన్‌ బీభత్సం

Trinethram News : హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ ఆల్వాల్‌లో గురువారం మధ్యాహ్నం డీసీఎం వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. ఆల్వాల్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌కు సరకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా పాదచారులపైకి దూసుకొచ్చింది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తోన్న తిరుపాల్‌…

హైదరాబాద్‌లో రాత్రి కారు బీభత్సం కేసు

హైదరాబాద్‌లో రాత్రి కారు బీభత్సం కేసు ప్రజాభవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కారు ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం సోమాజిగూడ రాజీవ్‌ సర్కిల్‌ నుంచి..ప్రజాభవన్‌ మీదుగా బేగంపేట వెళ్తున్న కారు కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తిమాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సొహెల్‌గా…

You cannot copy content of this page