రామచంద్రాపురంలో ఏషియన్ వైష్ణవి థియేటర్ ప్రారంభించిన హనుమాన్ చిత్ర హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఏషియన్ వైష్ణవి థియేటర్ ప్రారంభించిన హనుమాన్ చిత్ర హీరో తేజ, దర్శకుడు ప్రశాంత్ వర్మ… హనుమాన్ చిత్రాన్ని తిలకించిన చిత్ర బృందం, యాజమాన్యం

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన దేశ ప్రధాని

చెన్నై లో ఖేలో ఇండియా యూత్ క్రీడల పోటీలను ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పాల్గొన్నారు..

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

జాతీయ క‌స్ట‌మ్స్, ప‌రోక్ష ప‌న్నులు, మాద‌క ద్ర‌వ్యాల అకాడ‌మీని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్, సీఎం జగన్మోహన్ రెడ్డి..

ములుగు మండలంలోని జాకారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్

ములుగు మండలంలోని జాకారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ …

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన…

ఖమ్మం జిల్లాలో పల్లె దవా ఖానను ప్రారంభించిన: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లాలో పల్లె దవా ఖానను ప్రారంభించిన: మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా:ప్రజా పాలనతో పాటు మనం కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా సరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మల్లె మడుగులో పల్లె దవాఖానా ప్రారంభోత్సవం…

క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన

Trinethram News : క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన ★ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ★అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ★ ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా…

కొవ్వూరులో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత

Trinethram News : కొవ్వూరు,తేది : 07.01.2024. కొవ్వూరులో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత ఫ్రెండ్స్ క్రికెట్ అకాడమీ బెస్ట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా క్రికెట్‌పై పూర్తి అవగాహన పెంచి జాతీయస్థాయిలో పోటీపడే మంచి ఆటగాళ్లను తయారు చేయాలని…

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ -త్వరలో 1000 ఎలక్ట్రీక్ బస్సులు నిత్యం ప్రజలకు ఏదొక మార్గంలో చేరువలో ఉంటున్న సంస్థ ఈసారి అధునాతన బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద 80 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ…

అయోధ్యలో విమానాశ్రయం రైల్వేస్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

అయోధ్యలో విమానాశ్రయం రైల్వేస్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ. ఉత్తరప్రదేశ్ డిసెంబర్ 30:అయోధ్యలో పునర్మించిన రైల్వేస్టేషన్ అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్‌ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు జాతికి అంకితం చేశారు. అలాగే కొత్త అమృత్ భారత్ రైళ్లు 6 వందేభారత్ రైళ్లను…

You cannot copy content of this page