మహాశివరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్

Trinethram News : ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాశివరాత్రి సందర్భంగా నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్ గారు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు…

మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Trinethram News : ఖమ్మం జిల్లా మార్చి08ఖమ్మం జిల్లా వైరా మండ లం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శివ రాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుం భంతో…

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా. మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి. ఈ రోజు నుంచి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. మీరు…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో ఈరోజు కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన…

లిటిల్ మిరాకిల్ మరియు ఇంగ్లీష్ స్కాలర్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు జరిగిన లిటిల్ మిరాకిల్ స్కూల్ 2వ వార్షికోత్సవంలో మరియు ఇంగ్లీష్ స్కాలర్ స్కూల్ యొక్క 14వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లిటిల్ మిరాకిల్…

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని…

విధ్వంసం’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ పుస్తకం రచన ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న టీడీపీ, జనసేన అధినేతలు

జన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి

జన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ఈరోజు గద్వాల పట్టణం లోని 7వ వార్డ్ పిల్లిగుండ్ల కాలనిలో శ్రీమతి సంధ్య తిరుపతి గార్ల కుమారుని మొదటిజన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్…

భౌరంపేట్ మల్లన్న జాతర మహోత్సవం లో పాల్గొన్న MLA కేపీ.వివేకానంద

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లో జరుగుతున్న శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఈరోజు గౌరవ MLA కేపీ.వివేకానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌

జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌ మా పాలనలో ఇంటికి వచ్చే వివరాలు సేకరించాం: కేటీఆర్‌ కాంగ్రెస్‌ మాత్రం ప్రజలను రోడ్డు పైకి వచ్చి లైన్లు కట్టండని చెప్పింది పార్లమెంటు ఎన్నికల కోసమే హామీలు అమలు చేస్తామంటున్నారు

You cannot copy content of this page