పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి…

BRS పార్టీ కీ మామ కోడలు గుడ్ బై

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 25బీఆర్ఎస్ పార్టీకి మహే శ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి భారీ షాక్ ఇచ్చారు. తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు తీగల అనితారెడ్డి BRS…

కేటీఆర్ సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన BRS పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు

రేపు అనగా తేదీ: 25-02-2024 ఆదివారం రోజున అచ్చంపేటలో నిర్వహించే “అచ్చంపేట నియోజకవర్గ BRS పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశానికి” ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా నేడు పట్టణంలోని BK ప్యాలెస్ ఫంక్షన్ హాలులో…

రాయ్‌గఢ్‌లో పార్టీ గుర్తును ఆవిష్కరించిన శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చిహ్నంగా “మాన్ బ్లోయింగ్ తుర్హా’ను కేటాయించిన భారత ఎన్నికల సంఘం.

పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు

రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు

ఢిల్లీ.. 2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్…

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు

2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్ ఆద్మీ..…

టీడీపీ, వైసీపీ పేరుతో కండోమ్ ప్యాకెట్స్ .. సోషల్ మీడియాలలో ఇరు పార్టీ లకి సంబంధించిన వీడియోలు వైరల్

Trinethram News : శివ శంకర్. చలువాది ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరీ దారుణంగా దిగజారుతున్నాయి. ఒక పార్టీపై ప్రత్యర్ధి పార్టీ అత్యంత నీచంగా తప్పుడు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు తెర తీస్తున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే…

క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపిన పర్యటన, భారీగా హాజరైన పార్టీ శ్రేణులు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని అన్నేరావుపేటలో బాబు ష్యూరిటీ రిటి – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, కేశినేని శివనాథ్ (చిన్ని) క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపిన పర్యటన, భారీగా హాజరైన…

పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

Trinethram News : జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి…

Other Story

You cannot copy content of this page