PM Modi : ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు

Trinethram News : ఉక్రెయిన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.…

నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు

Trinethram News : నేడు జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రూ.32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది…

You cannot copy content of this page