నేటి నుండి రాజన్న ఆలయ ధర్మశాలలు e Ticketing ద్వారా బుకింగ్

వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ధర్మశాలల బుకింగ్ కొరకు నేటి నుండి ఆలయ అధికారులు ఈ టికెటింగ్ సేవలను అందుబాటులోని తీసుకువచ్చారు. ఇకనుండి ఎవరైనా దేవాలయ రూమ్ లు (ధర్మశాలలు) కావాలనుకునేవారు ఈ టికెటింగ్ సేవలను వినియోగించుకొనగలరని ,…

వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో పంతం నానాజీ సమక్షంలో చేరికలు

Trinethram News : 04-02-2024 నడకుదురు గ్రామ అధ్యక్షులు భాస్కర్ తమ్మయ్య మరియు నడకుదురు గ్రామ నాయకులు గొల్లపల్లి చంద్ర శేఖర్ అధ్వర్యంలో Cont. సర్పంచ్ మెండు గోవిందు మరియు పదాల ఈశ్వర్ నాయకత్వంలోజనసేన పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, కాకినాడ…

బాపట్ల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్న: పఠాన్ రాజేష్

కాంగ్రెస్ పార్టీ నుండి మొట్టమొదటి ఎమ్మెల్యేగా జెడి శీలం కు దరఖాస్తు అందించిన రాజేష్ శనివారం బాపట్ల కాపు కళ్యాణ్ మండపం నందు బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజి బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో జిల్లాస్థాయి…

మార్చి 1 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు

జిల్లాలో 85 పరీక్ష కేంద్రాలు, హాజరుకానున్న 45,702 మంది విద్యార్థులు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి శ్రీకాకుళం,ఫిబ్రవరి,3: ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు…

వైసీపీ నుండి టిడిపి లోకి భారీ చేరిక

Trinethram News : బాపట్ల మండలం, ఆసోదివారిపాలెం పంచాయతీ, పోతురాజుకొత్తపాలెం నుండి 32మంది వైసిపి కార్యకర్తలు బాపట్ల మండల మాజీ అధ్యక్షులు కావూరి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యం లో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర చేతుల…

బాపట్ల నుండి జనసేన పార్టీలో చేరిక

Trinethram News : బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పట్టణంలో అందరికీ సుపరిచితులు, సేవాతత్పరుడైనా తోట గోపీనాథ్ నేడు గుంటూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా జనసేన పార్టీలో తన…

నేటి నుండి ధవలేశ్వరం బ్యారేజీ మూసివేత

Trinethram News : గోదావరి జిల్లా: ఫిబ్రవరి 01ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ను ఇవాళ్లి నుంచి మూసివేయనున్నారు. బ్యారేజ్ రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం వాహనాలు తిరగకుండా 10 రోజులు పాటు మూసివేసి ఉంచుతారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డుపై 2 కోట్ల రూపాయలు…

సర్వీసు నుండి బాలకృష్ణ తొలిగింపు !

అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుండి తొలగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఈ క్రమంలో MAUD ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. కాగా, బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన అధికారులకు ఏసీబీ నోటిసులు…

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన. 3 రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి. నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన. రేపు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట…

నేటి నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమీక్ష

అమరావతి :- నేటి నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమీక్ష అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టనున్న చంద్రబాబు “రా కదలి రా” కార్యక్రమంవాయిదా వేసుకొని మరి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదటి జాబితా విడుదల కోసం RS టీం… ప్రశాంత్ కిషోర్…

You cannot copy content of this page