మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 3 నుంచి టెన్త్ పరీక్షలు!
మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 3 నుంచి టెన్త్ పరీక్షలు! అమరావతి: 2024 మార్చి 3నుంచి – 10తేదీ వరకు టెన్త్మార్చి 1 నుంచి – 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…
మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 3 నుంచి టెన్త్ పరీక్షలు! అమరావతి: 2024 మార్చి 3నుంచి – 10తేదీ వరకు టెన్త్మార్చి 1 నుంచి – 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…
గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకిన అగంతకులు లోక్సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకారు. ఈమేరకు కాంగ్రెస్ ఎంపీ అదిర్ రంజన్ చౌదరీ చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్ లోక్సభను…
రేపటి నుంచి శాసనసభ సమావేశాలు నేడు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ 15న గవర్నర్ ప్రసంగం హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 14 (గురువారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు స్పీకర్ను ఎన్నుకుంటారు. బుధవారం స్పీకర్…
Govt employees: ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు.. ఉద్యోగులకు కేంద్రం కొత్త రూల్స్ దిల్లీ: ప్రైవేటు సంస్థల (private organisations) నుంచి అవార్డులు (Awards) అందుకునే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల (govt employees)కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.. వాటిని…
Trinethram News : వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం పలుకూరు తండా గ్రామ వాసి అయిన ముడావత్ రమేష్ నాయక్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1లక్ష 80 వేల రూపాయల ఆర్థిక సాయం గల…
ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…
You cannot copy content of this page