తెలుగుదేశం పార్టీ తొలి అభ్యర్ధిగా అరుకు నుంచి సియ్యారి దొన్నుదొర

తెలుగుదేశం పార్టీ తొలి అభ్యర్ధిగా అరుకు నుంచి సియ్యారి దొన్నుదొర అరకు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా సియ్యారి దొన్నుదొరను ప్రకటించిన చంద్రబాబు కిడారి శ్రావణ్, అబ్రహాంను తగిన రీతిలో గౌరవిస్తామన్న చంద్రబాబు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు స్థానిక సంస్థలను…

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.…

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రక్రియ.. 10 రోజులపాటు కొనసాగనున్న కులగణన ప్రక్రియ.. నేటి నుంచి 28 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న వాలంటీర్లు.. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఈ…

ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న ముఖ్యమంత్రి

ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న ముఖ్యమంత్రి…. ఈనెల 25న భీమిలిలో భారీ బహిరంగసభ…. ఒక్కో నియోజకవర్గం నుంచి 5-6వేల మందిని తీసుకుని వచ్చేలా ప్రణాళిక… ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం…

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్:జనవరి 18రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది. ఇందులో…

నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.._ మూడు రోజుల పాటు లండన్ లో రేవంత్‌ రెడ్డి పర్యటన

అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట మహోత్సవం సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభించారు

అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట మహోత్సవం సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభించారు. మొదటి రోజు తంతు ఈరోజు పూర్తి చేశారు ప్రాణప్రతిష్టకు సంబంధించిన పూజలు కార్యకలాపాలు జనవరి 21వ తేదీ వరకు కొనసాగుతాయి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ప్రాణప్రతిష్ట…

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన

గురువారం నుంచి హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శన ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల రిహార్సల్స్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి నగరంలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు

ఎస్మాకు బెదరం.. పోరాటం వీడం… నేటి నుంచి నిరవధిక దీక్షలు

Trinethram News : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్‌వాడీలు నిరవధిక దీక్షలు చేపట్టనున్నారు. విజయవాడ లోని ధర్నాచౌక్ లో ఈ ఆందోళనలు జరగనున్నాయని.. ఏపీ అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఐకాస నేతలు వెల్లడించారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు…

Other Story

You cannot copy content of this page