సర్పంచ్ నుంచి జూనియర్ సివిల్ జడ్జిగా

Trinethram News : శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన కర్రి సంతోషి లక్ష్మి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె భర్త దువ్వాడ వెంకట కుమార్ చౌదరిది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. తొలుత ఆమె గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే…

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Trinethram News : ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం.. ఉభయ సభల ఫ్లోర్ లీడర్లను సమావేశానికి ఆహ్వానించిన కేంద్రం

నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పర్వతరెడ్డి?

Trinethram News : నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట.2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ దీన్ని పునరావృతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.ఈ నేపథ్యంలో గట్టి అభ్యర్థులపై దృష్టి సారించింది.…

ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కుదరదన్న వైసీపీ అధిష్ఠానం అయినా కొనసాగుతున్న జిల్లా నాయకుల ప్రయత్నాలు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును తిరస్కరించిన నేతలు రోజాను బరిలోకి దింపే యోచనలో అధిష్ఠానం, త్వరలో అధికారిక ప్రకటన

ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ జగన్‌ “సిద్ధం”గా ఉండాలి: ప్రత్తిపాటి

ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ జగన్‌ “సిద్ధం”గా ఉండాలి: ప్రత్తిపాటి రాజమహేంద్రవరంలో రా.. కదలిరా సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన ప్రత్తిపాటి ఎన్నికలకు సిద్ధమంటున్న సీఎం జగన్ తర్వాత.. ఓటమి నుంచి జైలు వరకు అన్నింటికీ “సిద్ధం”గా ఉండాల్సిందే అన్నారు మాజీమంత్రి,…

గణతంత్ర వేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం

గణతంత్ర వేడుకల్లో యూపీ నుంచి బాలరాముడి శకటం గణతంత్ర వేడుకల్లో కర్తవ్యపథ్‌లో పరేడ్ జరిగింది. ఇందులో యూపీ నుంచి వచ్చిన శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలరాముడితో ఉన్న ఆ శకటం ఇప్పుడు వైరల్ అవుతున్నది.

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత.. నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ యాజమాన్యాల సంఘం నిర్ణయం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రస్తుతం అడ్మిషన్‌లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్స అందించనున్నట్టు వెల్లడి కొత్తగా రోగులను చేర్చుకోబోమని…

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు 27 నుంచి రిజిస్ట్రేషన్స్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఆశ్రయం లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చింది. ఈ నెల 27 నుంచి ఆ…

దృశ్యం టీం MohanLal మరియు Jeethu Joseph నుంచి వచ్చిన మరో మరపురాని చిత్రం Neru

దృశ్యం టీం MohanLal మరియు Jeethu Joseph నుంచి వచ్చిన మరో మరపురాని చిత్రం Neru.. క్లిష్టమైన కథాంశాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. కేరళలో బ్లాక్ బస్టర్ అయిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం Disney HotStar…

కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే

Trinethram News : కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే.. New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అధికారికంగా మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులను…

Other Story

You cannot copy content of this page