2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం

By 2035, we have set a target of producing 40 thousand megawatts of green power Trinethram News : Delhi : గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సమగ్ర ఇంధన విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం తెలంగాణ…

Bhatti : ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు రుణమాఫీ చేశాం: భట్టి

By August 15, we have waived off loans up to Rs.2 lakh: Bhatti Trinethram News : Aug 31, 2024, ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని డిప్యూటీ CM భట్టి…

ఏప్రిల్‌ 4 నాటికి ఇంటర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి.. రెండో వారంలో రిజల్ట్స్‌!

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 2023-24 విద్యాసంవత్సరానికి రెగ్యులర్, ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి…

చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు

హైదరాబాద్‌: చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టర్మినల్‌ మార్చి చివరి నాటికి సిద్ధమవుతుందని దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశలో భాగంగా సనత్‌నగర్‌ – మౌలాలి మధ్య 21 కిలోమీటర్ల మేర రెండో లైను కూడా పూర్తి…

2050 నాటికి క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతాయి: హూ

Trinethram News : February 02, 2024 రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని WHO హెచ్చరికలు జారీ చేసింది. 2022తో పోలిస్తే 2050 నాటికి 77% కేసులు పెరుగుతాయని తెలిపింది. 2022 నాటికి 20 మిలియన్లుగా…

You cannot copy content of this page