తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు

తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో ఉంటుంది. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, కదిరి, హిందూపురం, ఆధోని, గుంతకల్, ప్రొద్దుటూరు, రాయచోటి, మదనపల్లెలో వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ…

చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ : కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్…

5 నెలలకే తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్

Trinethram News : రాజన్న జిల్లా:ఫిబ్రవరి 25పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది. అమ్మ అని పలకడం కూడా రాని…

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,720.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.75,900.

రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్

ఈరోజు 32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మెన్ డా.చామకూర భద్రా రెడ్డి గారితో కలిసి పాల్గొన్న గౌరవ…

తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని : వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: తెలుగు సమాజాన్ని జాగృతం చేయడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కళల్లో వినోదమే కాకుండా విజ్ఞానం దాగి ఉందని చెప్పారు. నేటి సమాజంలో కొన్ని కళలు కనుమరుగవుతున్నాయని, వాటిని వెలికితీసి ప్రోత్సహించాల్సిన అవసరం…

ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే తెలుగు ప్రజానీకం పులకించిపోయేది

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్పందించారు. తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచిన పీవీకి ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి…

You cannot copy content of this page