గ్యాస్ సిలిండర్‌లో అమర్చిన ఐఈడీ.. నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్ బలగాలు

గ్యాస్ సిలిండర్‌లో అమర్చిన ఐఈడీ.. నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్ బలగాలు.. శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని లావపురాలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గ్యాస్ సిలిండర్‌లో అమర్చిన ఐఈడీని బలగాలు నిర్వీర్యం చేశాయి.. లావపురాలోని పోలీసు చెక్‌పాయింట్ సమీపంలో…

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వార్షిక నేరాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ

బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వార్షిక నేరాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ …. పోలీసు డిపార్ట్మెంట్ 2023 లో చేసిన పనులు గతంలో కంటే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది…

RRR మూవీని బ్రేక్ చేసిన సలార్ మూవీ డూడ్

RRR మూవీని బ్రేక్ చేసిన సలార్ మూవీ డూడ్ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్’ మూవీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఈ చిత్రం విడు దలైన అన్ని ఏరియాల్లో భారీ…

47 వ డివిజన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన కార్పొరేటర్ రామకృష్ణ

47 వ డివిజన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన కార్పొరేటర్ రామకృష్ణ గౌరవనీయులు నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ P.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 47వ డివిజన్ 47/3 సచివాలయం పరిధిలోని జండా వీధి…

నిన్న జరిగిన యువ గళం ముగింపు సభకు వచ్చి విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కలమట

నిన్న జరిగిన యువ గళం ముగింపు సభకు వచ్చి విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కలమట నిన్న జరిగిన నారా లోకేష్ గారి చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో భాగంగా యువగలం – నవశకం…

రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్

తేది : 21-12-2023స్థలం :చింతపల్లి రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్ మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష: సీఎం జగన్ రూ. 17,500 ట్యాబ్ లలో, 15,500…

మంగళగిరిలో నేను చేసిన పొరపాటు అదే: నారా లోకేశ్

మంగళగిరిలో నేను చేసిన పొరపాటు అదే: నారా లోకేశ్ పోయిన ఎన్నికల్లో 21 రోజుల ముందే మంగళగిరి వచ్చానన్న లోకేష్ ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టీకరణ మంగళగిరి మనసులు గెలుచుకున్నానని వెల్లడి

అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు

అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేసిన పోలీసులు తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి నిల్చిబెట్టిన పోలీసులు. చిన్న పిల్లలు ఉన్నారని , ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన…

డీజీపీ డిస్క్ అవార్డుల ప్రధానం చేసిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి

డిజిపి కార్యాలయంమంగళగిరి రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల విభాగం లో 2022లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నుండి అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు డీజీపీ డిస్క్ అవార్డుల ప్రధానం చేసిన డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి అదేవిధంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాలైన…

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ysrcp & cm jagan పాలన నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సీఎం జగన్ పాలనలో అరాచకాలు ,అవినీతి, అన్యాయాలు,అప్పులు తప్ప అభివృద్ధి…

You cannot copy content of this page