వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచేకు కానిస్టేబుల్ మృతి

Trinethram News : భూపాలపల్లి జిల్లా : ఫిబ్రవరి 12తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఆదివారం సాయంత్రం ఓ కానిస్టే బుల్ మృతి చెందాడు. వన్యప్రాణాల కోసం ఏర్పాటుచేసిన కరెంటు వైర్లు తగిలి విధి…

ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్న అమిత్ షా .. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని వెల్లడి .. కూటమి నుంచి మిత్రులను తామెప్పుడూ బయటికి పంపించలేదని స్పష్టీకరణ.. వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారే బయటికి వెళ్లి ఉండొచ్చని…

బుల్లి తెరపై సందడి చేసిన బాపట్ల ఐ న్యూస్ వెంకట్

మీడియా రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిల పనిచేస్తూ, నేడు బుల్లి తెరపై ఆరంగ్రేటం చేసి,తెలుగు ప్రజానీకానికి దగ్గరైన నిరంతర సేవకుడు ఐ న్యూస్ వెంకట్. ముందు ముందు మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని వెండి తెరపై మీ ప్రదర్శన చూసి థియేటర్స్…

ఎంపీకి రాజీనామా చేసిన వెంకటేష్ నేత.. మీడియాతో మాట్లాడుతూ

ఎంపీకి రాజీనామా చేసిన వెంకటేష్ నేత.. మీడియాతో మాట్లాడుతూ… గ్రూప్ వన్ అధికారిగా 18 సం.. ల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను మొదట కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడాను ఆ తర్వాత…

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన భాజపా ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ…

నటి శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు సృష్టించిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

శ్రీదేవి మరణంపై భారత్-యూఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచిపెట్టాయని ఆరోపించిన భువనేశ్వర్‌కు చెందిన మహిళ తన వాంగ్మూలం నమోదు చేయకుండానే ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమన్న నిందితురాలు దీప్తి ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరిట నకిలీ లేఖలు సృష్టించిన నిందితురాలు.…

దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్

అమరావతి: ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం.. జగన్‌ సక్సెస్‌ఫుల్‌ సీఎం, చంద్రబాబు ఫెయిల్యూర్‌ సీఎం.. ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది.. టీడీపీ, జనసేన ఇంకా సీట్ల కోసం…

నేడు సుప్రీంకోర్టులో BRS ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరగనుంది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ED కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు. మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్‌లో కోరారు. దీనిపై విచారణ గత కొద్ది…

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ

Trinethram News : విశాఖ ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామనివిశాఖ నగర కమిషనర్‌ రవిశంకర్‌ ప్రక టించారు శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించి నట్లు నిందితుడి కోసం ప్రత్యేక బందాలు ఏర్పాటు…

Other Story

You cannot copy content of this page