బెంగళూరు వీధుల్లో యునైటెడ్ కింగ్డమ్ (UK ) ప్రథమ మహిళ

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి బెంగళూరు వీధుల్లో పర్యటించారు. తన తల్లిదండ్రులు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, సుధామూర్తితో కలిసి ఆమె నగరంలో తిరుగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో…

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు.

You cannot copy content of this page