మేడ్చల్ ప్రజా దీవెన సభలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మేడ్చల్ కండ్లకోయలో జరిగిన ప్రజా దీవెన సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి గత ప్రభుత్వం చేసిన ప్రజావ్యతిరేక విధానాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా…

కాంగ్రెస్ కొత్త పథకం : మహిళలకు నెలకు రూ.5000

తాము అధికారంలోకి వస్తే పేద ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని పీసీసీ చీఫ్ షర్మిల తెలిపారు. ‘ఈ పథకం కింద పేద ఆడబిడ్డలకు ప్రతి నెల రూ.5వేలు ఇస్తాం. ఇవాళ లాంఛ్ చేసిన యాప్లో అర్హులైన కొందరు…

సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు

Trinethram News : హైదరాబాద్:మార్చి 09సీఎం రేవంత్‌రెడ్డిని ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు ఈరోజు కలిశారు. కాంగ్రెస్‌ అధిష్టానం జాబి తాను ప్రకటించిన తర్వాత రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులు బలరాం నాయ క్‌, వంశీ చంద్‌రెడ్డి, సురేష్‌ షెట్కర్‌ మర్యాదపూర్వ…

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి?

Trinethram News : హైదరాబాద్:మార్చి 09మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో…

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..రేసులో ఉన్నది వీళ్లే

రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది. తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ…

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి

విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి సమక్షంలో చేరిక ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడు రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో…

ఏపీ కాంగ్రెస్‌ కీలక సమావేశం

Trinethram News : మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో న్యాయ సాధన ప్రతిజ్ఞ పేరుతో షర్మిల అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్న సీనియర్‌ నేతలు, ఆశావహులు

కాంగ్రెస్‌ నేతలు నేడు ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించనున్నారు

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి నేతృత్వంలో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ మినహా.. మిగిలిన సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. వీరితోపాటు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇతర…

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి

-కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేస్తున్నాం -ప్రజా ప్రభుత్వాన్ని ఎంత మంది ఎన్ని కుట్రలు చేసిన ఏమి చెయ్యలేరు -ములుగు మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వర్యులు సీతక్క గారు ఈ…

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు

Trinethram News : మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని చేపడతాం అని చెప్పిన చల్లా వంశీచంద్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వంశీచంద్ రెడ్డి బహిరంగ…

Other Story

You cannot copy content of this page