హైదరాబాదులో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటు

Trinethram News : హైదరాబాద్:జనవరి 17స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పెట్టుబడులే…

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి.  బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదు.

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తులు.. మొత్తం 1,489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

AP Inter Board Exams 2024: ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తులు.. మొత్తం 1,489 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్‌,…

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వార్షిక నేరాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ

బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వార్షిక నేరాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ …. పోలీసు డిపార్ట్మెంట్ 2023 లో చేసిన పనులు గతంలో కంటే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది…

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు

శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో ఏర్పాటు చేయనున్న కరోనా బెడ్లు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో కరోనా భాదితుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. కరోనా కట్టడి…

భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సూచికల బోర్డులను ఏర్పాటు చేస్తారు

రామమందిర శంకుస్థాపనకు వచ్చే దక్షిణ భారత భక్తుల కోసం అయోధ్యలో తమిళం & తెలుగు సంకేతాల బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు… భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సూచికల బోర్డులను ఏర్పాటు చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి…

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక శ్రీకాకుళం., డిసెంబర్ 13. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్న సందర్భంగా ఆయన పర్యటనకు పటిష్టవంతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా…

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్ యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల) అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం),పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు),తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు.జోన్-1 ఇన్‌ఛార్జ్‌గా అవనాపు విక్రమ్…

శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామం నందు శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి…

బాపట్ల పట్టణంలోని పదో వార్డు ప్యాడిసన్ పేట నందు గ్రామస్తులు మరియు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్

బాపట్ల జిల్లా: ప్యాడిసన్ పేట వాళ్ళు ఏది చేసినా సంథింగ్ స్పెషల్ హే …. బాపట్ల పట్టణంలోని పదో వార్డు ప్యాడిసన్ పేట నందు గ్రామస్తులు మరియు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్ అవును క్రిస్మస్ స్టార్…

You cannot copy content of this page