మరో ప్రాణం తీసుకున్న ఈత

Trinethram News : తాడేపల్లి ఉండవల్లి ఎత్తిపోతల పథకం వద్ద ఈతకు దిగి యువకుడు మృతి విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన కుంచే లోకేష్ (27) గా గుర్తింపు మృతదేహం మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

మెదక్ జిల్లాలో భారీగా ఈత చెట్లు దగ్ధం

Trinethram News : మెద‌క్ జిల్లా : మెద‌క్ జిల్లాలో సోమవారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. రామాయంపేట శివారులోని ఈత వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మా దంలో సుమారు 2 వేల ఈత చెట్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న…

You cannot copy content of this page