అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సోమవారపు లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా యోగా వేడుక

In celebration of International Yoga Day, there was a grand yoga celebration under the auspices of Lavanya on Monday Trinethram News : ఈరోజు స్థానిక గౌతమ్ నగర్ పార్కులో సోమవారపు లావణ్య ఆధ్వర్యంలో…

Allindia Lawyers AILU Union : ఆలిండియా లాయర్స్ AILU యూనియన్ ఆధ్వర్యంలో

Under the auspices of Allindia Lawyers AILU Union హైదరాబాదులో న్యాయవాదులకు రాష్ట్రస్థాయి వృత్తి శిక్షణ తరగతులు పోస్టర్ ఆవిష్కరణ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో న్యాయవాదులకు రెండు రోజుల రాష్ట్రస్థాయి…

Telangana Foundation Day : ఖనిలో టిడిపి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Telangana Foundation Day celebrations under the auspices of TDP in Khani రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం నియోజకవర్గం టిఎన్టిసి సింగరేణి కార్డ్స్ లేబర్ యూనియన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11…

Telangana Foundation Day : కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Telangana Foundation Day celebrations under the auspices of Congress గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం…

కళాబ్రహ్మ శ్రీ వంశీ రామరాజు ఆధ్వర్యంలో సాంస్కృతిక సెల్ కన్వీనర్ కళాపోషకులు డాక్టర్ మల్లెపూల వెంకటరమణ ఆత్మీయ సత్కారం

చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించిన నూతన సమస్త ప్రారంభోత్సవం శ్రీ రేణు రాగాలు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బిజెపి సాంస్కృతిక సెల్ కన్వీనర్ అమ్మ అనాధాశ్రమం ట్రస్టు చైర్మన్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమం ముందుగా…

అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగింది

హైదరాబాద్, కూకట్ పల్లి, వివేకానంద నగర్, మార్చ్ 19 : హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి…

హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

గోపాలపురం,10.03.2024. గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం…

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, GO 3 రద్దు చేయాలని డిమాండ్.

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర

Trinethram News : విశాఖ: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహా పాదయాత్ర (Maha Padayatra) ప్రారంభమైంది. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర సాగనుంది.. ఈ పాదయాత్రలో విశాఖ ఉక్కు…

దుండిగల్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది

బౌరంపేట 17 వార్డు పరిధిలో 24 లక్షలతో కట్టమైసమ్మ నుండి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు, రజకుల స్మశానవాటిక కాంపౌండ్ 7 లక్షలు, భ్రమరాంబ ఆలయం ముందు నుండి నాసి యాదిరెడ్డి ఇంటివరకు UGD 8 లక్షలతో అభివృద్ధి పనులు…

You cannot copy content of this page