TRINETHRAM NEWS

Trinethram News : కోడిపందాల స్థావరాలపై ఎస్సై వెంకట నరసింహం దాడులు

బుచ్చినాయుడు కండ్రిగ మండలం -విజయ గోపాలపురం సమీపంలో కోడి పందాలు ఆడుతున్నారని పక్కా సమాచారంతో స్థావరంపై దాడుల నిర్వహించిన ఎస్సై వెంకట నరసింహం ఐదు మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుండి ఒక కోడి పుంజు..2,500 రూపాయలను స్వాధీనం చేసుకున్న ఎస్సై