TRINETHRAM NEWS

Sirisilla… a Dussehra gift for leaders!

Trinethram News : హైదరాబాద్

  • దసరా పండుగ వేళ సిరిసిల్ల జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది.
  • వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేయడంతో పాటు ₹50 కోట్ల నిధులను మంజూరు చేసింది.
  • యారన్ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
  • ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.
  • వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలలోని 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ది చేకూరనున్నది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sirisilla... a Dussehra gift for leaders!