TRINETHRAM NEWS

నాకు సీటు రాకుండా సీఎం జగన్ అడ్డంపడ్డారు.. ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు

జగన్ సీటు రానివ్వరని కొందరు ముందే చెప్పారన్న నరసాపురం ఎంపీ

ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేసిన రఘరామకృష్ణ రాజు

జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరిక