
trinethram News : Andhra Pradesh : అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు.. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
