
Rajini gave the installment of farmers’ commission money retur
జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు..
తాజాగా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి రజనీ డబ్బును వెనక్కి ఇచ్చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
