TRINETHRAM NEWS

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరు మార్చబడింది…

త్వరలో చేయనున్న యాత్ర కు ‘భారత్ న్యాయ యాత్ర’ అని ఖరారు చేశారు..

ఈ యాత్ర జనవరి 14న ప్రారంభమవుతుంది, 14 రాష్ట్రాలను కవర్ చేస్తుంది.