అయోధ్యలో సోమవారం జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో చీరాలకు చెందిన ప్రొఫెసర్ అన్నదానం చిదంబర శాస్త్రి ముఖ్య భూమిక పోషించారు.బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగే చోట అమర్చడానికి ఆయన శ్రీరామ యంత్రాన్ని రూపొందించి ట్రస్ట్ కి అప్పగించారు.ఈ యంత్రం పైనే ఇప్పుడు బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.ఈ యంత్రంలో ఉండే మంత్ర బలం రాముని ఆకర్షణ శక్తిని మరింత పెంచుతుందని శాస్త్రి చెప్పారు.
బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో చీరాలకు చెందిన ప్రొఫెసర్ అన్నదానం చిదంబర శాస్త్రి
Related Posts
శ్రీ క్రోధి నామ సంవత్సరం
TRINETHRAM NEWS Sri Krodhi Nama year శ్రీ గురుభ్యోనమఃగురువారం, సెప్టెంబరు19,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షంతిథి:పాడ్యమి ఉ6.30 వరకుతదుపరి విదియ తె4.03 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:ఉత్తరాభాద్ర ఉ1120 వరకుయోగం:వృద్ధి రా11.55 వరకుకరణం:కౌలువ ఉ6.30 వరకు…
Handloom Cloths : అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు
TRINETHRAM NEWS Ayodhya handloom cloths for Ram Trinethram News : దుబ్బాక, సెప్టెంబర్ 17 : అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్రాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీ…