TRINETHRAM NEWS

రామమందిర నిర్మాణంతో కల నెరవేరుతోంది: ప్రధాని నరేంద్ర మోడీ

దేశమంతా భక్తిభావంతో మునిగితేలిపోతుంది..

ఈ నెల 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది..

సాధు సంతుల సూచనలతో 11 రోజుల పాటు అనుష్ఠానం చేస్తున్నాను..