TRINETHRAM NEWS

ఇటీవ‌లే జ‌న‌సేన‌లోకి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్(భీమునిపట్నం), పంచకర్ల రమేష్ బాబు(పెందుర్తి), సుందరపు సతీష్(గాజువాక), ల‌తో పాటు ఎలమంచిలి సీటు సుందరపు విజయకుమార్‌ల‌కు అసెంబ్లీ సీట్లను ప్ర‌క‌టించిన ప‌వ‌న్