TRINETHRAM NEWS

On the first day.. Pinnelli’s trial went on

Trinethram News : Andhra Pradesh : నెల్లూరు జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని సోమవారం తొలిరోజు పోలీసులు 50 ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకే డీఎస్పీతో పాటు 11 మంది పోలీసులు జైలు వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7 గంటల వరకు విచారణ సాగింది. 2 రోజుల కస్టడీలో భాగంగా నేడు కారంపూడిలో అల్లర్లు, సీఐపై దాడికి సంబంధించి ఆయన్ను విచారించే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On the first day.. Pinnelli's trial went on.!