దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో ఇప్పటికే కొత్త వేరియంట్ కేసులు నమోదు కాగా, తెలంగాణలోనూ ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో అప్రమత్తమైన గాంధీ ఆసుపత్రి వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొవిడ్ రోగులు ఎప్పుడు వచ్చినా చికిత్స అందించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.
దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 కేసులు
Related Posts
Monkeypox : ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటి మంకీపాక్స్ వ్యాక్సిన్ను ఆమోదించింది
TRINETHRAM NEWS The World Health Organization approved the first monkeypox vaccine Trinethram News : ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మంకీపాక్స్ వైరస్పై తొలి వ్యాక్సిన్కు డబ్ల్యూహెచ్ఓ పచ్చజెండా ఊపింది. బవేరియా నోర్డిక్ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్…
Mango Leaves : మామిడి ఆకులతో మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షణ
TRINETHRAM NEWS Protection from diabetes, cancer and heart diseases with mango leaves Trinethram News : Sep 03, 2024, మామిడి ఆకులు కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి…