TRINETHRAM NEWS

హిందూ దేవాలయమైన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌ను ప్రారంభించనున్న మోదీ…

ఫిబ్రవరి 14న ప్రారంభించనున్న
ప్రధాని మోదీ

మార్చి 1 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్న హిందూ దేవాలయం

రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ