TRINETHRAM NEWS

Trinethram News : Medchal : నిన్న సాయంత్రం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ప్రశాంత్ నగర్ లో మరియు 130 – సుభాష్ నగర్ డివిజన్ మోడీ బిల్డర్స్ లలో నిర్వహించిన అమ్మవారి నవరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ పాల్గొని అమ్మవారికి మహా హారతినిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ అష్టైశ్వర్యాలు ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో దూలపల్లి మాజీ సర్పంచ్ చింతల దేవేందర్ యాదవ్, చింతా యాదవ్, గుబ్బాల లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి, చారి, హరిబాబు, విజయ భాస్కర్ రెడ్డి, మహేష్, రాజేష్, అనిల్ కుమార్, సీతారామరాజు, వెంకటేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App