TRINETHRAM NEWS

చొప్పదండి : త్రినేత్రం న్యూస్

చొప్పదండి…. చొప్పదండి పట్టణములోనే జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈనెల 9న సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి శ్రీ భాష్యం నవీన్ కుమార్లు తెలిపారు అమ్మవారి శవన్నవరాత్రులలో భాగంగా ఈ నెల 9న అమ్మవారి మూల నక్షత్రం ఉన్నందున అందులో సరస్వతి రూపం ఉండడంతో సామూహిక అక్షరాభ్యాసాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App