![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-5.38.12-PM.jpeg)
రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది : చంద్రబాబు
Trinethram News : Andhra Pradesh : గడచిన ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు.
ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుంది – ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి.
ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారు.
పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![It will be 8](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-5.38.12-PM-1024x576.jpeg)