TRINETHRAM NEWS

13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

నిన్న శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకున్నారు.

22,295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు..