TRINETHRAM NEWS

Henceforth, Hyderabad will be the joint capital As if not!

2014 జూన్ 2వ తేదీ నుంచి 2024 జూన్ 1వ తేదీ వరకు

Trinethram News : హైదరాబాద్ :

ఆంద్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు
రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్
గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో
హైదరాబాద్లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ
ఆ రాష్ట్రానికి మార్చుతున్నారు.

గతేడాది ముఖ్యమంత్రి
జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి
అప్పగించాలని, కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కి తరలించాలని
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు
ఆదేశాలు జారీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Henceforth, Hyderabad will be the joint capital As if not!