TRINETHRAM NEWS

Inspections at fertilizer stores

మంజీర గళం ప్రతినిధి లింగపాలెం.

Trinethram News : లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో పురుగుమందులు ఎరువుల దుకాణాలను శనివారం స్టేట్ విజిలెన్స్ టీం అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు, ఈ మేరకు రెండు దుకాణాలలో విజిలెన్స్ ఏ డి ఏ జగదీశ్వర్ రెడ్డి, నాగ వెంకట రాజు,తనిఖీలు చేశారు, అనంతరం ఆయా దుకాణాలలో విత్తనాలకు సంబంధించిన,సరైన దృవపత్రాలు లేని,రూ. 40.356 విలువైన మందులను రూ. 12,37,249 విలువైన ఎరువులు ఉన్నట్లు గుర్తించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inspections at fertilizer stores