TRINETHRAM NEWS

Governor of West Bengal in court

Trinethram News : సీఎం మమతపై గవర్నర్ పరువు నష్టం దావా పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్ షాక్ ఇచ్చారు. ఆమెపై కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా
వేశారు.

మహిళలు రాజ్ భవన్ కు
వెళ్లేందుకు భయపడు తున్నారని మమత చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Governor of West Bengal in court